ఎన్నికల్లో రూ.50 కోట్ల ఖర్చు వ్యాఖ్యలు.. జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు!
తెలుగుదేశం సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదయింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు. ఎన్నికల్లో

