telugu navyamedia

BJP MP Sanjay Telangana Ministers

రైతులను కించపరిచేలా మంత్రుల మాటలు: ఎంపీ సంజయ్

vimala p
రైతులకు మద్దతుగా చేపట్టిన ఉపవాస దీక్షను కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ విరమించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై మండిపడ్డారు.