రైతులను కించపరిచేలా మంత్రుల మాటలు: ఎంపీ సంజయ్vimala pApril 24, 2020April 24, 2020 by vimala pApril 24, 2020April 24, 20200683 రైతులకు మద్దతుగా చేపట్టిన ఉపవాస దీక్షను కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ విరమించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై మండిపడ్డారు. Read more