అమరావతి కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం: బీజేపీ నేత కన్నాvimala pFebruary 7, 2020 by vimala pFebruary 7, 20200795 రాజధాని అమరావతి కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అమరావతిని తరలించాలన్న ఆలోచన వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. Read more