telugu navyamedia

Ayodhya Ram Mandir Mahavir Trust

రామ మందిర నిర్మాణానికి రూ. 10 కోట్ల విరాళం: మహావీర్ ట్రస్ట్

vimala p
ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో ఏప్రిల్ 2న శ్రీరామనవమి సందర్భంగా రామ మందిర నిర్మాణం ప్రారంభంకానుంది. ఈ ఆలయ నిర్మాణం కోసం భారీ ఎత్తున విరాళాలను ప్రకటిస్తున్నారు.