విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టిన ఆటో.. ఐదుగురు సజీవదహనంvimala pJune 2, 2019 by vimala pJune 2, 20190795 విశాఖ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంతకు వెళ్లివస్తున్న కొందరు వ్యక్తులు రోడ్డుప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఒడిశా సరిహద్దుల్లోని చింతపల్లి మండలం చెరువూరు గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. Read more