telugu navyamedia

Atrocities

చెన్నై ప్రభుత్వ కరోనా ఆసుపత్రిలో దారుణం…

Vasishta Reddy
చెన్నై ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. నగదు, సెల్ ఫోన్ కోసం సునీత అనే కోవిడ్ రోగిని హత్య చేసింది ఆసుపత్రి కాంట్రాక్ట్ ఉద్యోగిణి