రెవెన్యూ అధికారులపై స్పీకర్ తమ్మినేని ఫైర్vimala pJune 6, 2020 by vimala pJune 6, 20200987 ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొందూరు మండలం లైదాం గ్రామంలో అధికారులతో సమావేశంలో ఆయన పాల్గొన్నారు. Read more