ఇసుక విధానంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలి: పురంధేశ్వరిvimala pJuly 21, 2019 by vimala pJuly 21, 20190746 ఇసుక విధానంపై ఏపీ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. ఇసుకపై నిషేధం విధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. Read more