టీడీపీకి ప్రవాసాంధ్రురాలు రూ.5 లక్షల విరాళం..చంద్రబాబుకు చెక్ అందజేత
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల అననతరం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రతిరోజూ ఎందరో కలుస్తున్నారు. అమరావతిలోని ప్రజావేదిక వద్ద తనను కలిసేవారితో ఫొటోలకు పోజులిస్తూ,

