తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో విద్యార్థులకు రూ.8,454 కోట్ల మేర సాయం అందించాం: నారా లోకేష్
తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో 67,01,653 మంది విద్యార్థులకు రూ.8,454 కోట్ల మేర సాయం అందించాం. అర్హులందరికీ సాయం అందించాలనేది ప్రజా ప్రభుత్వ నిర్ణయమని విద్య,

