telugu navyamedia

సీబీఐ కోర్టు

వైఎస్ జగన్ విదేశీ పర్యటన పై సీబీఐ కోర్టులో పిటిషన్, విచారణ అక్టోబర్ 22 కి వాయిదా

navyamedia
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన మెమోపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి గురువారం విచారణ చేపట్టారు. దీనిపై

గాలి జనార్దన్ రెడ్డి, మరో ముగ్గురు బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ – నలుగురికి బెయిల్ ఇవ్వద్దంటూ కౌంటర్లో పేర్కొన్న సీబీఐ – ఓఎంసీ కేసులో సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నలుగురి పిటిషన్లు – హైకోర్టులో గాలి, పీవీ శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్ పిటిషన్లు దాఖలు – ఓబులాపురం మైనింగ్ కేసులో నలుగురిని దోషులుగా చేర్చిన సీబీఐ కోర్టు – సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తప్పు పట్టిన పిటిషనర్లు – సీబీఐ కోర్టు యాంత్రికంగా తీర్పు వెలువరించిందన్న పిటిషనర్లు – నలుగురు దోషుల పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ – ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్న నలుగురు దోషులు

navyamedia
గాలి జనార్దన్ రెడ్డి, మరో ముగ్గురు బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ – నలుగురికి బెయిల్ ఇవ్వద్దంటూ కౌంటర్లో పేర్కొన్న సీబీఐ – ఓఎంసీ

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు లో గాలి జనార్దన్ రెడ్డి తో సహా ఐదుగురికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష

navyamedia
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) అక్రమాల కేసుకు సంబంధించి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తన తుది తీర్పును వెలువరించింది. సుమారు 15 సంవత్సరాల సుదీర్ఘ విచారణ