telugu navyamedia

సీబీఐ

సుగాలి ప్రీతి కేసు ను సీబీఐకి అప్పగించే యోచనలో ఏపీ ప్రభుత్వం

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి

గాలి జనార్దన్ రెడ్డి, మరో ముగ్గురు బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ – నలుగురికి బెయిల్ ఇవ్వద్దంటూ కౌంటర్లో పేర్కొన్న సీబీఐ – ఓఎంసీ కేసులో సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నలుగురి పిటిషన్లు – హైకోర్టులో గాలి, పీవీ శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్ పిటిషన్లు దాఖలు – ఓబులాపురం మైనింగ్ కేసులో నలుగురిని దోషులుగా చేర్చిన సీబీఐ కోర్టు – సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తప్పు పట్టిన పిటిషనర్లు – సీబీఐ కోర్టు యాంత్రికంగా తీర్పు వెలువరించిందన్న పిటిషనర్లు – నలుగురు దోషుల పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ – ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్న నలుగురు దోషులు

navyamedia
గాలి జనార్దన్ రెడ్డి, మరో ముగ్గురు బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ – నలుగురికి బెయిల్ ఇవ్వద్దంటూ కౌంటర్లో పేర్కొన్న సీబీఐ – ఓఎంసీ

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి సరఫరా కేసులో సీబీఐ అరెస్ట్ లపై చంద్రబాబు స్పందన

navyamedia
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యికి సంబంధించి కొందరిని సీబీఐ అరెస్ట్ చేసారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి

వైజాగ్ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్‌ను సీబీఐ స్వాధీనం చేసుకుంది.

navyamedia
విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ నుండి మంగళవారం నాడు సిబిఐ ఒక షిప్పింగ్ కంటైనర్‌ను అదుపులోకి తీసుకుంది మరియు సుమారు 25,000 కిలోల నిష్క్రియ ఎండబెట్టిన ఈస్ట్‌తో కలిపిన