telugu navyamedia

సీఐఐ భాగస్వామ్య సదస్సు

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టనున్న రిలయెన్స్ ఇండస్ట్రీస్

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రిలయెన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. విశాఖ నగరంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో రిలయెన్స్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ భేటీ

ఈస్ట్రన్ నావల్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా సీఎం చంద్రబాబు తో భేటీ

navyamedia
సీఎం ఎన్ చంద్రబాబునాయుడుతో తూర్పు నౌకాదళ కమాండింగ్-ఇన్-చీఫ్, వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా భేటీ అయ్యారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సీఎంను

నేడు మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటన

navyamedia
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ఫార్చ్యూన్ 500 కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయ: మంత్రి నారా లోకేశ్

navyamedia
విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులు తీసుకురావాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ సదస్సులో గూగుల్‌తో డేటాసెంటర్ ఏర్పాటుకు

భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానం: ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. గతంలో ఉన్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ స్థానంలో తాము ‘స్పీడ్ ఆఫ్