తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో కీలక సమావేశం – ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతల సంయుక్త సమావేశం – థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలుకు ఎగ్జిబిటర్ల పట్టు –
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఇండస్ట్రీకి చెందిన 36 మంది ప్రముఖులు సీఎంతో భేటీ కానున్నారు. హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్
సమ్మర్ సీజన్లో భారీ బడ్జెట్ సినిమా విడుదలలు లేకుండా, సినిమా హాళ్లలో ఆక్యుపెన్సీ రేషియో 20 శాతం దిగువకు పడిపోవడంతో ఆంధ్రప్రదేశ్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు నష్టపోతున్నాయి.