telugu navyamedia

సార్వత్రిక ఎన్నికల

జూన్ 4న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు…

Navya Media
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జూన్ 1తో ముగియనుంది. దేశంలో ఈసారి ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆరు దశల పోలింగ్ పూర్తయింది.

జూన్ 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం ఎన్టీఆర్ జిల్లా అధికారులు కట్టుదిట్టమైన భద్రత, సమగ్ర సౌకర్యాలతో కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.

navyamedia
జూన్ 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం ఎన్టీఆర్ జిల్లా అధికారులు కట్టుదిట్టమైన భద్రత సమగ్ర సౌకర్యాలతో కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. కౌంటింగ్ కోసం

దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.. “రైజింగ్ భారత్ సమ్మిట్‌” లో ప్రధాని మోదీ.

navyamedia
నరేంద్ర మోదీ (Narendra Modi) భారతదేశ వ్యాప్తంగా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రసంగాల ద్వారా ప్రజలలో దేశభక్తిని రగిలిస్తున్నారు. తాజాగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న రైజింగ్ భారత్