మయన్మార్ భూకంపం సహాయ కార్యక్రమాల్లో తోడ్పాటు అందించేందుకు భారత్ సిద్ధం: నరేంద్ర మోదీ
మయన్మార్ భూకంపం పై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భూకంపంలో చిక్కుకున్న ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో అవసరమైన తోడ్పాటు అందించేందుకు