జిల్లాల పునర్విభజనపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల

