రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం. ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం, గత ఐదేళ్లు ప్రాజెక్టులను పట్టించుకోలేదు, మొన్నటి ఎన్నికలు ఒక సునామీని తలిపించాయి, ఒక్కో స్థానంలో అత్యధిక మెజారటీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటనకు బయల్దేరారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు హెలికాప్టర్ లో పయనమయ్యారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్న ఆయన సంప్రదాయ దుస్తులు
మంగళవారం రాత్రి నుంచి గేట్ల ద్వారా 2.75 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహాన్ని వదులుతున్నారు. ఇన్ఫ్లో పెరుగుతున్న దృష్ట్యా శ్రీశైలం ప్రాజెక్ట్లోని 12 రేడియల్ క్రెస్ట్