హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసినందుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి: మంత్రి కందుల దుర్గేష్
ఏపీ శాసన మండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాల ప్రదర్శన మరియు అవి కింద పడిన ఉదంతంపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

