telugu navyamedia

వైసీపీ

జగన్‌ విమర్శలపై సోము వీర్రాజు ఆగ్రహం – “మాట్లాడే తీరులో మార్పు అవసరం

navyamedia
వైసీపీ అధినేత జగన్ పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడే విధానాన్ని జగన్ మార్చుకోవాలని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని… అధికారుల

మద్యం కుంభకోణం కేసు: ఎంపీ మిథున్ రెడ్డికి ఝలక్ – అరెస్ట్‌కు సిద్ధమైన పోలీసులు!

navyamedia
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో వారెంట్ కోరుతూ కోర్టులో సిట్ అధికారులు

కరేడు రైతులకు జగన్‌ భరోసా – సారవంతమైన భూముల పరిరక్షణకు పూర్తి మద్దతు

navyamedia
నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో తమ సారవంతమైన భూములను ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులు మంగళవారం నాడు మాజీ

ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు: కంచికచర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

navyamedia
ఏపీలో గత కొన్ని రోజులుగా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ వైసీపీ  నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ

ఏపీలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై వైసీపీ కార్యకర్తల దాడి: విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న మూకలు

navyamedia
ఏపీలో వైసీపీ మూకలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాయి. విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నాయి. అధికారం కోల్పోయినా కూడా వైసీపీ శ్రేణులు దాడి సంస్కృతిని కొనసాగిస్తునే ఉన్నాయి. అందుకు సాక్ష్యమే ఈ

ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను: నారా భువనేశ్వరి

navyamedia
వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మహిళల పట్ల ఆ పార్టీకి ఉన్న ద్వేషాన్ని, వ్యతిరేక మనస్తత్వాన్ని బయటపెట్టాయని నారా భువనేశ్వరి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎమ్మెల్యే

ఎన్నికలపై అనుమానాలు.. ఈసీని కలిసిన వైసీపీ నేతలు – బ్యాలెట్ విధానం డిమాండ్

navyamedia
 కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ను వైసీపీ నేతల బృందం ఈరోజు (గురువారం) కలిసింది. ఈ సందర్భంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి  మాట్లాడుతూ.. కేంద్ర

తిరిగి వెల్లువెత్తిన సెటిల్‌మెంట్ రాజకీయాలు: పులివెందుల పోలీసుల వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్

navyamedia
పులివెందులలో వైసీపీ పోలీసులు అంటూ ఏబీఎన్ – ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పులివెందుల పోలీసుల తీరుపై సీఎం సీరియస్‌ అయ్యారు.మాజీ సీఎం

పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి, ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ: షర్మిల

navyamedia
రాష్ట్రంలోని అధికార, విపక్ష పార్టీల ఎంపీలపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదిస్తున్నా టీడీపీ, వైసీపీ, జనసేన,

పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబుపై కేసు నమోదు

navyamedia
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులను బెదిరించినందుకు కేసు నమోదైంది. గుంటూరులో నిన్న వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న అంబటి రాంబాబుకు

దేశ రక్షణలో నిరంతరం శ్రమిస్తున్న మన సైనికుల సంక్షేమానికి, వారి కుటుంబాల రక్షణకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత: నారా లోకేశ్

navyamedia
శ్రీ సత్యసాయి జిల్లా, అమరాపురం మండలం, ఉదుకూరు గ్రామానికి చెందిన డి. నరసింహమూర్తి ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో బీఎస్ఎఫ్ జవానుగా దేశ సేవలో ఉన్నారు. ఆయన సతీమణి తల్లిదండ్రులకు

జూన్ నాలుగో తేదీని వైసీపీ నాయకులు ‘పశ్చాత్తాప దినం’గా జరుపుకోవాలి: అనగాని సత్యప్రసాద్

navyamedia
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రాక్షస పాలనకు సరిగ్గా ఏడాది క్రితం ప్రజలు చరమగీతం పాడారని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను తీవ్రంగా వేధించిన