telugu navyamedia

వైసీపీ

తనకు తాను స్వాతంత్య్ర సమరయోధుడిలా అంబటి రాంబాబు ఫీల్ అవ్వటం దౌర్భాగ్యం: కొల్లు రవీంద్ర

navyamedia
ప్రజా సమస్యలు గాలికొదిలేసి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం.. పాకులాడటమే వైసీపీ ప్రధాన అజెండా. తాము చేసిన పాపాలు ఎదుటివారిపైకి నెట్టి.. తప్పుడు ప్రచారం చేయటం వైసీపీకి

లడ్డూలో కల్తీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డే ఒప్పుకున్నాక కూడా, వైసీపీ నేతలు ఎదురుదాడి చేయడం దుర్మార్గము: మంత్రి అచ్చెన్నాయుడు

navyamedia
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో వైసీపీ నేతలపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. లడ్డూలో కల్తీ జరిగిందని నాటి టీటీడీ

వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పై చర్చకు రావాలి: మంత్రి లోకేష్

navyamedia
వైసీపీ హయాంలో రూ.4064.59 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయి. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదు. వాకౌట్

వైసీపీ చేసే కుట్రలపై మూడు పార్టీల సభ్యులు పూర్తి అప్రమత్తంగా ఉండాలి: పవన్ కల్యాణ్

navyamedia
వైసీపీ హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ మతాన్ని గౌరవిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి

11 నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీ సమావేశాలు నుంచి బయటకు వెళ్లిపోయన వైసీపీ ఎమ్మెల్యేలు

navyamedia
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ చేరుకున్నారు. ‘ప్రతిపక్ష హోదా

ఐదేళ్లు ప్రధాని మోదీకి దత్తపుత్రుడిగా ఉన్న జగన్‌కు అప్పుడు సీమకు నీళ్లివ్వాలని గుర్తుకురాలేదా?: వైఎస్ షర్మిల

navyamedia
వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “గత ఐదేళ్ల పాలనలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంలో నిద్రపోయిన వైసీపీ, ఇప్పుడు ఓటమి తర్వాత ఉద్యమాలు

శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోము: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

navyamedia
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ

వైసీపీ హయాంలో శ్రీశైలం దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగింది: సిట్

navyamedia
వెలుగులోకి వైసీపీ మహాపాపాలు. వైసీపీ హయాంలో ఆలయాల్లో అపచారం చేసారు వైసీపీ తీరుపై భగ్గుమంటున్న భక్తులు. శ్రీశైలం దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగింది. వైసీపీ హయాంలో

రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారుచేసి వైసీపీ మహాపరాధం చేసింది: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

navyamedia
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జనసేన జనరల్ పార్టీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారుచేసి వైసీపీ మహాపరాధం చేసిందని ఆయన ఆరోపించారు.

వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది: మంత్రి నారా లోకేశ్

navyamedia
వైసీపీ చేయకూడని పాపాలన్నీ చేసిందని మంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ విష

వైసీపీ హయాంలో మత్స్యకారులకు తీరని అన్యాయం చేశారు: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

navyamedia
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లల్లో మత్స్యకారులకు

అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్నదాతల సమస్యల శాశ్విత పరిష్కారానికి కృషిచేస్తున్నాము: మంత్రి పవన్ కల్యాణ్

navyamedia
గత జగన్ ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడ్డారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను తమ ప్రభుత్వంలో సరిదిద్దుతున్నామని చెప్పుకొచ్చారు.