లడ్డూలో కల్తీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డే ఒప్పుకున్నాక కూడా, వైసీపీ నేతలు ఎదురుదాడి చేయడం దుర్మార్గము: మంత్రి అచ్చెన్నాయుడు
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో వైసీపీ నేతలపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. లడ్డూలో కల్తీ జరిగిందని నాటి టీటీడీ

