పద్మావతి విచారణ కార్యాలయం వద్ద బస్సులకు ప్రత్యేక పూజలు చేసి జెండాను ఊపిన వెంకయ్య చౌదరి. ఏపీఎస్ఆర్టీసీ సంస్థ 20 విద్యుత్ బస్సులను తిరుమలలో రోజువారీగా తిప్పేందుకు
టీటీడీ ప్రక్షాళనకు నడుం బిగించింది టిడిపి కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వ హయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం