telugu navyamedia

విశాఖపట్నం కోర్టు

సాక్షి దినపత్రిక పై పరువునష్టం దావా కేసులో కోర్టు విచారణకు హాజరైన మంత్రి నారా లోకేశ్‌

navyamedia
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. సాక్షి దినపత్రిక తనపై ప్రచురించిన ఓ అసత్య కథనంపై ఆయన గతంలో పరువునష్టం దావా