శ్రీశైలం నుండి సాగర్కు భారీ వరద: జలాశయాలు నిండుకుండలుగా మారిన కృష్ణా పరివాహక ప్రాంతాలు
ఈ ఏడాది కృష్ణానదీ పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటకలలో కురిసిన భారీ వర్షాలకు ముందస్తుగానే జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు జలాశయాలు గత