నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో దాదాపు వాయువ్య
మంగళవారం సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణీకుల మరణానికి దారితీసిన విమానం అల్లకల్లోలం నిపుణుల అభిప్రాయం ప్రకారం వాతావరణ మార్పుల కారణంగా చాలా సాధారణం అవుతున్న సంక్లిష్ట దృగ్విషయం.
ఎండ వేడిమితో అల్లాడిన తెలుగు రాష్ట్రాల ప్రజలను మంగళవారం వర్షం పలకరించింది. తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది.
హైదరాబాద్లో శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన అనూహ్య వర్షం కురవడంతో హైదరాబాద్వాసులు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. సైదాబాద్, కొత్తపేట్, నాగోల్, ఉప్పల్, చైతన్యపురి, రాజేంద్రనగర్,