లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం ఇప్పటికే 103 మంది ఎంపీల సంతకాల సేకరణ!. మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం,
పార్లమెంటు సభా కార్యక్రమాలు సజావుగా ముందుకు సాగని క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివిధ పార్టీల నేతలతో లోక్సభ స్పీకర్ ఓంబిర్లా శుక్రవారనాడు తన ఛాంబర్లో సమావేశం