సింహాచల శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి ని పెద్ద సంఖ్యలో దర్శించుకొన్న భక్తులు
విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రానికి వైశాఖ పౌర్ణమి సందర్భంగా అప్పన్న స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి

