telugu navyamedia

రైతులు

2047 స్వర్ణాంధ్ర ద్వారా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాము: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

navyamedia
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నట్లుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి 15-20 ఏళ్లు అధికారంలో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఏలూరు జిల్లాలో

నేడు కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి సీఎం రేవంత్‌‌రెడ్డి

navyamedia
వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద ఈ ఏడాది వచ్చిందని తమ ప్రభుత్వం బాధితులను కచ్చితంగా ఆదుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా కల్పించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్

జీఎస్టీ తగ్గించడం పై కౌన్సిల్‌కు పవన్ కల్యాణ్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు

navyamedia
జీఎస్టీ కౌన్సిల్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

పొగాకు రైతులకు నష్టం రాకుండా చర్యలు – అద్దంకిలో మంత్రి గొట్టిపాటి పర్యటన

navyamedia
బాపట్ల జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన – జె.పంగులూరు పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన గొట్టిపాటి – కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని మంత్రి గొట్టిపాటికి

సోమశిలలో రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి..

Navya Media
ప్రజాస్వామ్యంలో బాధ్యత గుర్తెరిగి పనిచేయాల్సిందే, ఉన్మాద, రాక్షస పాలన నుంచి బయటికొచ్చాం. ప్రజలంతా స్వాతంత్ర్యం వచ్చిందని హాయిగా ఉన్నారు. రాష్ట్రంలో కరవు అనే మాట వినపడకూడదు, భూమినే

రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? : కేటీఆర్

Navya Media
కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నిన్నటిదాకా గోస పడ్డ రైతులు నేడు విత్తనాల కోసం పడిగాపులు పడుతున్నారు.. ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 4 వరకు

రైతులకు చెందిన వ్యవసాయ బోర్‌వెల్‌ల ట్రాన్స్‌ఫార్మర్ల నుండి రాగి తీగలు మరియు ఇతర ముఖ్యమైన పరికరాల చోరీకి పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

navyamedia
కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం జి. పెదపూడి గ్రామానికి చెందిన సుంకర సతీష్ అలియాస్ శివ. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన కొమ్మిరెడ్డి