telugu navyamedia

రాష్ట్ర గీతం

ప్రతిపక్ష పార్టీలతో నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం

navyamedia
సీఎం రేవంత్ రెడ్డి నేడు రాష్ట్ర సచివాలయంలో ప్రతిపక్ష పార్టీలతో కీలక సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి సాయంత్రం 4 గంటలకు విపక్షాలు సమావేశం కావాలని ఆహ్వానించారు.