telugu navyamedia

రాజ్‌నాథ్ సింగ్

బ్రహ్మోస్ క్షిపణుల సామర్థ్యాల నుంచి శత్రుదేశాలు తప్పించుకోలేవు: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

navyamedia
పాకిస్థాన్‌ కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాక్‌లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణుల రేంజ్‌లోనే ఉందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌

విశాల దృక్పథం, గొప్ప మనసు ఉన్నవారు ఏ విషయంపైనైనా వెంటనే స్పందించరు: మంత్రి రాజ్‌నాథ్ సింగ్

navyamedia
భారత ఎగుమతులపై అమెరికా విధించిన భారీ సుంకాలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందనే ప్రశ్నకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆసక్తికరంగా బదులిచ్చారు. “విశాల

ఎంతటి ఒత్తిడి ఎదురైనా దేశ ప్రజలు, రైతుల ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: రాజ్‌నాథ్ సింగ్

navyamedia
అంతర్జాతీయ సంబంధాలలో శాశ్వత మిత్రులు గానీ, శాశ్వత శత్రువులు గానీ ఉండరని, కేవలం దేశ శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్

పాకిస్తాన్ కుట్రలు, ఆపరేషన్ సిందూర్‌పై కేంద్రం సమాధానం చెప్పాలి: లోక్‌సభలో గౌరవ్ గొగోయ్

navyamedia
ఆపరేషన్ సిందూర్‌పై అనేక సందేహాలున్నాయని, వాటిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ కుట్రలను

కైలాష్ మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభం కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

navyamedia
చైనాలోని కింగ్‌డావో నగరంలో జరిగిన SCO (షాంఘై సహకార సంస్థ) రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, రక్షణ

పాకిస్థాన్ మరోసారి తప్పు చేస్తే, అత్యంత తీవ్రంగా ప్రతిస్పందిస్తాం: రాజ్ నాథ్ సింగ్

navyamedia
భారత నౌకాదళానికి చెందిన ప్రతిష్ఠాత్మక విమాన వాహకనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ నేడు సందర్శించారు. ఈ సందర్భంగా

6 రాష్ట్రాలు మరియు 2 కేంద్ర పాలిత ప్రాంతాలలో 5వ దశ పోలింగ్ ప్రారంభమైంది

navyamedia
ఈ దశ ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తలపడుతున్నారు.

కార్గిల్ విజయ్ దివస్: మరణించిన జవాన్లకు నేతలు నివాళులు అర్పించారు

navyamedia
న్యూఢిల్లీ: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ విజయం కోసం అత్యున్నత త్యాగం చేసిన సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం