telugu navyamedia

రధసప్తమి

అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి నిజరూప దర్శనం చేసుకొన్నా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

navyamedia
రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం, అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ స్వామివారికి పట్టు