పాకిస్తాన్ కుట్రలు, ఆపరేషన్ సిందూర్పై కేంద్రం సమాధానం చెప్పాలి: లోక్సభలో గౌరవ్ గొగోయ్
ఆపరేషన్ సిందూర్పై అనేక సందేహాలున్నాయని, వాటిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. లోక్సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ కుట్రలను