విశాఖపట్నంలో యోగాంధ్ర’ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విశాఖపట్నంలో పర్యటించారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో చేపట్టనున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమం ఏర్పాట్లను ఆయన

