వైసిపి విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది, దేశానికే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను అప్పులప్రదేశ్ గా మార్చేశారు, ఒక్క కొత్త కంపెనీ రాకపోగా ఉన్న కంపెనీలు ఇతర
ప్రజల విన్నపాలపై వారం వారం సమీక్ష శాఖల వారీగా విభజించి సమస్యల పరిష్కారానికి కృషి అధికారులు, సిబ్బందిని ఆదేశించిన మంత్రి నారా లోకేష్ జోరువానలోనూ 19వ రోజు