యువత రాజకీయాల్లోకి రావాలి, మాతృభాషను మరువొద్దు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే దిశగా కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ విజ్ఞాన యాత్రలో భాగంగా మంగళవారం 495 మంది విద్యార్థులు శాసనసభను సందర్శించారు.

