telugu navyamedia

యాదగిరిగుట్ట

హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైలు సదుపాయం పై చర్యలు: మంత్రి జి. కిషన్‌రెడ్డి

navyamedia
యాదాద్రి భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు.