ఈనెల 10వ తేదీన శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువులో ‘మెగా పేరెంట్స్’ కార్యక్రమానికి హాజరుకానున్న చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 10వ తేదీన శ్రీ సత్య సాయి జిల్లా పరిధిలోని కొత్తచెరువుకు రానున్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కొత్తచెరువులో

