తెలంగాణ స్థానిక సమరానికి షెడ్యూల్ విడుదలవడంతో, కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, డీసీసీ అధ్యక్షులతో అత్యవసర సమావేశం
హైదరాబాద్ గాంధీభవన్లో ఇవాళ్టి కాంగ్రెస్ నేతల భేటీ ఆసక్తి రేపుతోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన విస్తృత సమావేశం జరగనుంది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి
సంస్థాగత నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇంఛార్జ్లను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. ఈరోజు (సోమవారం) జిల్లా ఇంఛార్జ్లతో జూమ్