మావోయిస్టు అగ్రనేత గణపతి, అజ్ఞాతంలో ఉన్న ఇతర మావోయిస్టులు త్వరగా లొంగిపోవాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
130 మంది మావోయిస్టులు శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయిపోయింది. మావోయిస్టులు తమ ఆయుధాలను

