నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు
మార్కాపురం జిల్లా ప్రజలు నారా చంద్రబాబు నాయుడు కు ఘనస్వాగతం పలికారు. రూ.456 కోట్లతో చేపట్టనున్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు దోర్నాల మండలం,

