ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్థానంలో ఆయన భార్య సునేత్రా పవార్ను ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తూ ఎన్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న చిన్న విమానం