హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే కుండపోతగా వర్షం కురుస్తోంది. రానున్న గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తోండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా అధికారులతో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈ క్రమంలో అధికారులకి
24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ తడిసిముద్దైంది. రాజధాని సిమ్లా సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా అపారనష్టం వాటిల్లింది. సిమ్లా
ఏపీలో భారీ వర్షాలపై అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి నారాయణ – విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ల కమిషనర్లతో ఫోన్లో మాట్లాడిన మంత్రి నారాయణ –
భారీ వర్షాల దృష్ట్యా మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్.జగన్మోహన్రెడ్డి రేపటి ప్రకాశం జిల్లా పర్యటన వాయిదా పడింది. వాతావరణం అనుకూలించిన తర్వాత శ్రీ జగన్
నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో దాదాపు వాయువ్య
అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష – 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష – వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
నైరుతి రుతుపవనాలు శ్రీకాకుళం మరియు పార్వతీపురం మన్యం జిల్లాలు మినహా మొత్తం ఆంధ్రప్రదేశ్ని కవర్ చేశాయి. జూన్ 2న రుతుపవనాలు ప్రారంభమైనప్పటికీ, బంగాళాఖాతంలో రుతుపవనాల ద్రోణి లేకపోవడంతో
నైరుతి రుతుపవనాల నేపథ్యంలో గురువారం రాయలసీమలో విపరీతమైన వేడి వాతావరణం నెలకొంది. IMD నివేదిక ప్రకారం కావలిలో అత్యధికంగా 44.7 డిగ్రీల సెల్సియస్, బయలుదేరే 5.10 డిగ్రీలు,