రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో భారత్ను నిందించలేమని, ఆ దేశం చాలావరకు
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) స్వాధీనంపై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతాన్ని భారత్ లో కలిపేసుకోవడానికి ప్రత్యేకంగా యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.
న్యూఢిల్లీ వేదికగా ఇండియా-రష్యా వర్కింగ్ గ్రూప్ 11వ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భారత్ తరఫున పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్దీప్
భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారన్న వాదనలను భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా
మయన్మార్ భూకంపం పై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భూకంపంలో చిక్కుకున్న ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో అవసరమైన తోడ్పాటు అందించేందుకు
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా పర్యటనకు వస్తున్నారు. భారత్ పర్యటనకు రావాలంటూ ప్రధాని మోదీ చేసిన ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించారని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం కొన్ని పీసీల్లో విండోస్-11, 10లో ఆపరేటింగ్ సిస్టమ్ లో సమస్య. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్ తో నడుస్తున్న పీసీలు,
ఢిల్లీలోని పార్లమెంట్ సంవిధాన్ భవన్లో జరుగుతున్న ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు,
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్, చైనా, జపాన్, రష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశాలు వలసదారులను ద్వేషిస్తున్నాయని అందుకే వారి ఆర్థిక వృద్ధి నెమ్మదించిందని