telugu navyamedia

భారత్

భారత్ తమ పక్షానే ఉందని స్పష్టం చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ

navyamedia
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో భారత్‌ను నిందించలేమని, ఆ దేశం చాలావరకు

పీవోకే తనకు తానే భారత్ లో భాగమని ప్రకటించుకునే రోజు దగ్గర్లోనే ఉంది: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

navyamedia
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) స్వాధీనంపై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతాన్ని భారత్ లో కలిపేసుకోవడానికి ప్రత్యేకంగా యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.

ఎంతటి ఒత్తిడి ఎదురైనా దేశ ప్రజలు, రైతుల ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: రాజ్‌నాథ్ సింగ్

navyamedia
అంతర్జాతీయ సంబంధాలలో శాశ్వత మిత్రులు గానీ, శాశ్వత శత్రువులు గానీ ఉండరని, కేవలం దేశ శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్

భారత్, రష్యా మధ్య పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు ఒక కీలక ప్రోటోకాల్‌పై సంతకాలు చేశాయి

navyamedia
న్యూఢిల్లీ వేదికగా ఇండియా-రష్యా వర్కింగ్ గ్రూప్ 11వ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భారత్ తరఫున పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్‌దీప్

భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదు: జైశంకర్

navyamedia
భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారన్న వాదనలను భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా

మయన్మార్ భూకంపం సహాయ కార్యక్రమాల్లో తోడ్పాటు అందించేందుకు భారత్ సిద్ధం: నరేంద్ర మోదీ

navyamedia
మయన్మార్  భూకంపం పై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భూకంపంలో చిక్కుకున్న ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో అవసరమైన తోడ్పాటు అందించేందుకు

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు

navyamedia
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా పర్యటనకు వస్తున్నారు. భారత్ పర్యటనకు రావాలంటూ ప్రధాని మోదీ చేసిన ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించారని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్

త్వరలో బిలియన్ ఓటర్లున్న దేశంగా భారత్ రికార్డు సృష్టించనుంది

navyamedia
ఈనెల 25న జాతీయ ఓటరు దినోత్సవం నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలను వెల్లడించింది. దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది. ఇది త్వరలోనే 100

శ్రీలంకకు లిక్విడ్‌ న్యాచురల్‌ గ్యాస్‌.. ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన

Navya Media
భారత పర్యటనలో ఉన్న శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ఇవాళ ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న రక్షణ, ఇంధన, వాణిజ్య

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం…

Navya Media
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం  కొన్ని పీసీల్లో విండోస్-11, 10లో ఆపరేటింగ్ సిస్టమ్ లో సమస్య. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్ తో నడుస్తున్న పీసీలు,

మోదీ నేతృత్వంలో భారత్ ప్రపంచంలో అగ్రరాజ్యంగా, లేదంటే రెండో స్థానానికి ఎదుగుతుంది: చంద్రబాబు

navyamedia
ఢిల్లీలోని పార్లమెంట్ సంవిధాన్ భవన్లో జరుగుతున్న ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు,

బైడెన్ కీలక వ్యాఖ్యలు: భారత్, చైనాలు వలసదారులను ద్వేషిస్తున్నాయి

navyamedia
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్, చైనా, జపాన్, రష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశాలు వలసదారులను ద్వేషిస్తున్నాయని అందుకే వారి ఆర్థిక వృద్ధి నెమ్మదించిందని