సోమవారం ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాథపురంలోని శ్రీ కనకవల్లీసహిత లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులకు
భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు శుక్రవారం నెల్లూరు జిల్లా, వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ లో వృత్తి విద్యా శిక్షకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.