telugu navyamedia

బీజేపీ

కాళేశ్వరం ప్రాజెక్టు పై సీబీఐ విచారణ జరపాలన్నదే మా ప్రధాన డిమాండ్‌: బండి సంజయ్‌

navyamedia
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న విచారణపై తమకు నమ్మకం లేదని, సీబీఐ విచారణ జరపాలన్నదే తమ ప్రధాన డిమాండ్‌ అని కేంద్ర హోం శాఖ

ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చెందుతుంటే, తెలంగాణ మాత్రం వెలవెలబోతోంది: ఈటల రాజేందర్

navyamedia
ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ జీడీపీ, తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ, ఏపీ అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చెందుతుంటే, తెలంగాణ మాత్రం వెలవెలబోతోందని బీజేపీ నేత, మల్కాజ్‌గిరి

బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారు: రఘునందన్ రావు

navyamedia
రాష్ట్రంలో పదేళ్లు పాలించిన టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన పార్టీకి రాష్ట్ర ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈ సందర్భంగా 

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రచారం ను ఖండించిన కల్వకుంట్ల కవిత

navyamedia
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. ఈ ఊహాగానాల్లో ఎటువంటి

ఏపీ లో నామినేటెడ్ పదవుల కు సభ్యులను ప్రకటించారు

navyamedia
47 మార్కెట్ కమిటీల కు ఛైర్మెన్లను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీజేపీ పై చేసిన వ్యాఖ్యలను ఖండించిన రఘునందన్ రావు

navyamedia
బీసీలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శలు చేశారు. గజ్వేల్ పట్టణంలో ఇవాళ(శుక్రవారం)

కాంగ్రెస్ అంటే అప్పుల ప్రభుత్వం: బండి సంజయ్

navyamedia
కాంగ్రెస్‌ పార్టీ అప్పుల ప్రభుత్వం అని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని మేధావులకు పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్‌. కరీంనగర్ లో

ఒక్క ఏడాదిలోనే రేవంత్ రెడ్డి నిజస్వరూపం బట్టబయలు: ఈటల రాజేందర్

navyamedia
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌ గురించి తెలియడానికి తొమ్మిదేళ్లు పట్టింది, సీఎం రేవంత్‌రెడ్డి నిజస్వరూపం ఒక్క ఏడాదిలోనే తేలిపోయిందని అన్నారు. ప్రజలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టడంలో బీఆర్‌ఎస్ విఫలమైంది: ఈటల రాజేందర్

navyamedia
ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టడంలో విఫలమైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్  దుయ్యబట్టారు. కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభలో

మోదీ అభివృద్ధి నమూనా వల్లే ఢిల్లీ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారు: డీకే అరుణ

navyamedia
ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి నమూనాను నమ్మి ఢిల్లీలోని ప్రజలు తమ పార్టీని ఆశీర్వదించారని, మాజీ సీఎం కేజ్రీవాల్ అవినీతిని ప్రజలు బయటపెట్టారని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందన్న రేవంత్ రెడ్డి

navyamedia
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు

ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యము : చంద్రబాబు నాయుడు

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో  పాల్గొన్నారు. ఆయన మిత్రపక్షం బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎన్నికల సభల్లో