కేరళ తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్గా బీజేపీ నేత వి.వి. రాజేశ్ ఎన్నికnavyamediaDecember 26, 2025 by navyamediaDecember 26, 2025042 కేరళ రాజకీయాల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్గా బీజేపీ నేత వి.వి. రాజేశ్ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికల్లో ఆయన 51 ఓట్లతో విజయం సాధించారు. Read more