telugu navyamedia

బి.సుదర్శన్ రెడ్డి

నేడు ఉప రాష్ట్రపతి ఎన్నిక కు పోలింగ్: తొలి ఓటు వేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

navyamedia
ఉప రాష్ట్రపతి ఎన్నిక కు పోలింగ్ మొదలైంది. పార్లమెంటు కొత్త భవనంలో ఉదయం 10 గంటలకు మొదలైన పోలింగ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు.