ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము. ఉదయం 11 లోక్ సభలో ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తర్వాత అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం ఆయనవి. ఈ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టబోయే పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను