వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పై చర్చకు రావాలి: మంత్రి లోకేష్
వైసీపీ హయాంలో రూ.4064.59 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయి. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదు. వాకౌట్

